ముగించు

పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా DRDO, DPO, CEO ZP, ఎంపిడిఓలు,ఎంపిఓలు మరియు ఏపిఓల తో జిల్లా కలెక్టర్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.

పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా
*క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు,
* నర్సరీలలో మొక్కల పెంపకం,
* వ్యర్థాల నుంచి ఎరువుల తయారీ,
* కంటి వెలుగు క్యాంపులకు ప్రజల తరలింపు
తదితర అంశాలపై DRDO, DPO, CEO ZP, ఎంపిడిఓలు,ఎంపిఓలు మరియు ఏపిఓల తో జిల్లా కలెక్టర్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.