అటవీ భూముల క్రమబద్ధీకరణ లో భాగంగా గిరిజనులకు పోడు పట్టాల జారీకై రెవెన్యూ, అటవీ మరియు ప్రజాప్రతినిధులతో కూడిన జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ గారు నిర్వహించి అర్హులైన వారికి ROFR పట్టాలకై ఆమోదం తెలిపారు.