ముగించు

గౌరవ జిల్లా కలెక్టర్ గారు డిపివో, డిఎల్పిఓలు, ఎంపీడిఓలు, ఎంపివోలు, తహశీల్దార్లు, ఏపిఓ లు మరియు ఇతర సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

అంశాల

* బృహత్ పల్లె ప్రకృతి వనాలు,
* హరిత హారం
* వైకుంఠ ధామాలు,
* నర్సరీ ల పెంపకం,
* డంపింగ్ యార్డులు,
* కల్లాలు,
* ఇంకుడు గుంతల ఏర్పాటు,
* పారిశుధ్యం,
* సీజనల్ వ్యాధులు,