గోదావరి వరద వలన ఏర్పడిన పరిస్థితుల పారిశుద్ధ కార్యక్రమాలు.
అశ్వాపురం మండలంలోని గ్రామాల యందు గోదావరి వరద వలన ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దేందుకు గాను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో
* ఇళ్ల యందు శానిటైజర్ స్ప్రే చేయడం,
* వరద నీటి వల్ల రోడ్లపై నిలిచిన వ్యర్ధాల తొలగింపు,
* రక్షిత మంచినీటి సరఫరా కార్యక్రమాలను చేస్తున్న పంచాయతీ సిబ్బంది.