ముగించు

ఈనెల 18వ తేదీ నుండి ప్రారంభం కానున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం

ఈనెల 18వ తేదీ నుండి ప్రారంభం కానున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై గౌరవ తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి అధ్యక్షతన, వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్ నందు ఏర్పాటు చేయబడిన సమావేశం మరియు స్ధానిక గణేష్ టెంపుల్ ఏరియా నందు అంతర్గత రహదారి విస్తరణ కార్యక్రమాల యందు జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ MLC, MLA లు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.