75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై రెవెన్యూ, విద్యా పంచాయతీరాజ్ మరియు మునిసిపల్ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతోవీడియో కాన్ఫరెన్స్
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆగస్టు 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించనున్న 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై రెవెన్యూ, విద్యా పంచాయతీరాజ్ మరియు మునిసిపల్ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు ఆచరించవలసిన రోజు వారీ కార్యక్రమాలను అధికారులకు జిల్లా కలెక్టర్ గారు వివరించారు