ముగించు

స్వతంత్ర భారత 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకల నిర్వహణ – గౌరవ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ IAS గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్

స్వతంత్ర భారత 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు నిర్వహణలో భాగంగా
*వనమహోత్సవం
*ఫ్రీడం రన్
* అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మరియు వ్యాపార సముదాయాల యందు త్రివర్ణ రంగులతో కూడిన విద్యుత్ దీపాల ఏర్పాటు
తదితర అంశాలపై పంచాయతీరాజ్, విద్య, పోలీస్,రవాణా, పౌర సమాచార, వైద్య మరియు అటవీ శాఖ అధికారులతో గౌరవ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ IAS గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నందు జిల్లా కలెక్టర్ గారు హాజరైనారు.