స్వతంత్ర భారత వజ్రోత్సవాలు- రక్తదాన శిబిర సందర్శన
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గౌరవ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ రేగా కాంతారావు గారితో కలిసి జిల్లా కలెక్టర్ గారు మణుగూరు ఏరియా హాస్పిటల్ నందు ఏర్పాటు చేయబడిన రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందించారు. అదేవిధంగా అన్నారం సబ్ సెంటర్ నందు వరద ప్రభావిత ప్రాంతాలలోని పశువులకు పశువుల దాణా ను పంపిణీ చేశారు.