వరద స్థితిగతుల ఏరియల్ సర్వే .
చర్ల, దుమ్ముగూడెం మండలంలో గోదావరి వరద ముంపు గురైన ప్రాంత ప్రజలకు భారత వాయు సేన హెలికాప్టర్ ద్వారా నిత్యవసర సరుకులు రవాణా చేయు ప్రక్రియను జిల్లా కలెక్టర్ గారు మరియు సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ గారు హెలికాప్టర్ లో ప్రయాణించి పరిశీలించారు. అదేవిధంగా వరద వలన ఏర్పడిన స్థితిగతులను ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు.