వరదల వలన నీరు నిలిచిన ప్రాంతాల యందు మరియు మురికిగుంటల యందు దోమల లార్వాలు అభివృద్ధి చెందకుండా నిలువరించేందుకు ఆయిల్ బాల్స్ తయారు చేయుచున్న భద్రాచలం పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది.