ముంపు కి గురి అయిన చర్ల మండలంలోని కేశవపురం, దండుపేట మరియు మణుగూరు మండలంలోని కమలాపురం గ్రామాల యందు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది.