భారీ వరదల అనంతరం చర్ల, దుమ్ముగూడెం మరియు భద్రాచలం మండలాల లోని గ్రామాలకు వెళ్లిన ప్రజలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాధులు ప్రబలకుండ హెల్త్ క్యాంపులు నిర్వహించబడుచున్నవి.