బ్యాక్ టు స్కూల్’ కిట్ల పంపిణీ
అశ్వాపురం మండలంలో గోదావరి వరదల్లో పుస్తకాలు, ఇతర స్టడీ మెటీరియల్స్ కోల్పోయిన చిన్నారులకు నిర్మాణ్ ఆర్గనైజేషన్ ద్వారా ‘బ్యాక్ టు స్కూల్’ కిట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1878 కిట్లను పంపిణీ చేస్తున్నారు.