ముగించు

ప్రతిష్టాత్మక పధకమైనటువంటి దళిత బందు ద్వారా కోళ్లు, గొర్రెలు, గేదెలు, చేపల పెంపకపు యూనిట్లు ఎంపిక

తెలంగాణ ప్రభుత్వము యొక్క ప్రతిష్టాత్మక పధకమైనటువంటి దళిత బందు ద్వారా కోళ్లు, గొర్రెలు, గేదెలు, చేపల పెంపకపు యూనిట్లు ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ గారితో కలిసి జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.