పాల్వంచ మండలంలోని జగన్నాధపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
జిల్లా కలెక్టర్ గారు పాల్వంచ మండలంలోని జగన్నాధపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసి 6-10వ తరగతుల యందు గల విద్యార్థులతో బోధన సామర్ధ్యాలపై ముఖాముఖి నిర్వహించి మధ్యాహ్నభోజన పథకము, పారిశుధ్యం మరియు తదితర అంశాలను విద్యార్థులు మరియు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు