పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను విద్యార్థులకు పంపిణీ
వినాయక చవితి సందర్భంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను విద్యార్థులకు పంపిణీ చేయు కార్యక్రమం నందు జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.