నూతనంగా నిర్మించనున్న దివ్యాంగుల కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన
జిల్లా కలెక్టర్ గారు, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక A పవర్ బస్తి నందు సింగరేణి CSR నిధులతో నూతనంగా నిర్మించనున్న దివ్యాంగుల కమ్యూనిటీ భవనానికి స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు