నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, తహశీల్దార్లు, MPDOలు & సంబంధిత శాఖల జిల్లా అధికారులతో-సమీక్షా సమావేశం
ఎగువున కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద నీరు క్రమేపీ పెరుగుతున్న సందర్భంగా పరివాహక ప్రాంతాల నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, తహశీల్దార్లు, MPDOలు & సంబంధిత శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ గారు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సమీక్షా సమావేశం నిర్వహించారు.