తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల నిర్వహణపై గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ IAS గారు నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్
సెప్టెంబర్ 16 నుండి 18వ తేదీ వరకు నిర్వహించు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల నిర్వహణపై గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ IAS గారు నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ నకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ &సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ గారు హాజరయ్యారు.