ముగించు

జిల్లా పంచాయతీరాజ్ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీలు, ఏపీవోల తో జిల్లా కలెక్టర్ గారు కలెక్టరేట్ సమావేశపు మందిరం నందు సమీక్ష సమావేశం నిర్వహణ

*పంచాయతీ కార్యాలయాల నిర్మాణం,
* కార్యదర్శుల దినవారి హాజరు,
*సిసి చార్జెస్ మరియు రుణాల రీపేమెంట్,
* వైకుంఠధామాలు , డంపింగ్ షెడ్ల పూర్తి మరియు నిర్వహణ,
* NREGS యందు లేబర్ వినియోగం,
* ఇంకుడు గుంతల నిర్మాణం
*బృహత్ పల్లె ప్రకృతి వనాల కొరకు స్థలాల సేకరణ,
*హరితహారం,
* అవెన్యూ ప్లాంటేషన్ మరియు నర్సరీ ల యందు మొక్కలు పెంపకం తదితర అంశాలపై జిల్లా పంచాయతీరాజ్ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీలు, ఏపీవోల తో జిల్లా కలెక్టర్ గారు కలెక్టరేట్ సమావేశపు మందిరం నందు సమీక్ష సమావేశం నిర్వహించారు.