జిల్లాలో తెలంగాణ ప్రధాన ఎన్నికల నిర్వహణ అధికారి శ్రీ వికాస్ రాజ్ IAS గారు మరియు జాయింట్ సీఈవో రవి కిరణ్ గారు పర్యాటన
జిల్లా కలెక్టర్ గారు,తెలంగాణ ప్రధాన ఎన్నికల నిర్వహణ అధికారి శ్రీ వికాస్ రాజ్ IAS గారు మరియు జాయింట్ సీఈవో రవి కిరణ్ గారితో కలసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని భద్రాచలం మరియు బూర్గంపాడు లో గల పోలింగ్ బూత్ లను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించి, కలెక్టరేట్ నందు అన్ని నియోజక వర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.