ముగించు

జిల్లాలోని 78 పంచాయతీలు స్వచ్ భారత్ మిషన్ నందు ODF ప్లస్ గా గుర్తించిన సందర్భంగా – ఎంపీడీవోలు,ఎంపీవోలు & పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష

జిల్లాలోని 78 పంచాయతీలు స్వచ్ భారత్ మిషన్ నందు ODF + గా గుర్తించిన సందర్భంగా అట్టి గ్రామాల యందు పరిశీలన కొరకు ప్రత్యేక టీంలు ఏర్పాటుపై లక్ష్మీదేవిపల్లి లోతువాగు రైతువేదికనందు సంబంధిత ఎంపీడీవోలు,ఎంపీవోలు & పంచాయతీరాజ్ అధికారులతో జిల్లా కలెక్టర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.