పాల్వంచ మండలంలోని చింతలచెరువు నందు స్థానిక కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారితో కలిసి జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.