ముగించు

గౌరవ తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ టి.హరీష్ రావు గారు,కమిషనర్ CHFW శ్రీ శ్వేత మహంతి IAS గారు & ప్రజారోగ్య డైరెక్టర్ Dr. శ్రీ G. శ్రీనివాస రావు గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్

వచ్చే నెల 18వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై వైద్య , మున్సిపల్, పంచాయతీ మరియు DRDA అధికారులతో గౌరవ తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ టి.హరీష్ రావు గారు,కమిషనర్ CHFW శ్రీ శ్వేత మహంతి IAS గారు & ప్రజారోగ్య డైరెక్టర్ Dr. శ్రీ G. శ్రీనివాస రావు గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నందు సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.