ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక సాయం అందించుటకై, బూర్గంపాడు మండలం సుందరయ్య నగర్, పాత సారపాక ఆవాసాలలో గోదావరి వరద ముంపుకు గురైన కుటుంబాల గణన కార్యక్రమం నిర్వహించుచున్న అధికార యంత్రాంగం.