ముగించు

కేంద్ర ప్రభుత్వ పథకాల పై సమీక్ష సమావేశం

విద్యా, వైద్యం, రోడ్లు మౌలిక సదుపాయాల పై గల కేంద్ర ప్రభుత్వ పథకాల పై గౌరవ ఎంపీలు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, శ్రీ కవిత గారు అధ్యక్షతన చీఫ్ విప్ శ్రీ రేగా కాంతా రావు గారు, ఎమ్మెల్సీ శ్రీ తాత మధు గారు, కొత్తగూడెం, ఇల్లందు మరియు అశ్వారావుపేట శాసన సభ్యులు,ఇతర ప్రజా ప్రతినిధులు మరియు జిల్లా అధికారులు తో ఏర్పాటు చేయబడిన జిల్లా అభివృద్ది సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నందు జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.