ఆదివాసి కొమరంభీం గిరిజన భవనం, సంత్ సేవాలాల్ బంజారా భవనాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 17న హైదరాబాద్ నందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ KCR గారి చేతుల మీదుగా ప్రారంభించనున్న ఆదివాసి కొమరంభీం గిరిజన భవనం, సంత్ సేవాలాల్ బంజారా భవనాలకు సంబంధించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు.