ఆగస్టు 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గాను కలెక్టరేట్ సమావేశ మందిరం నందు ఏర్పాటు చేయబడిన సన్నాహక సమీక్ష సమావేశం
గౌరవ తెలంగాణ ప్రభుత్వ రవాణాశాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి అధ్యక్షతన , ఆగస్టు 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గాను కలెక్టరేట్ సమావేశం మందిరం నందు ఏర్పాటు చేయబడిన సన్నాహక సమీక్ష సమావేశం నందు జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ ప్రజా ప్రతినిధులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు