ముగించు

లక్ష్మీదేవి పల్లి నుండి మొదలుకొని పాల్వంచ బూర్గంపాడు, అశ్వాపురం మరియు మణుగూరు మండలాల గుండా పోవుఅవెన్యూ ప్లాంటేషన్ పరిశీలన

లక్ష్మీదేవి పల్లి నుండి మొదలుకొని పాల్వంచ బూర్గంపాడు, అశ్వాపురం మరియు మణుగూరు మండలాల గుండా పోవు ప్రధాన రహదారి యందు ఏర్పాటు చేయబడిన అవెన్యూ ప్లాంటేషన్ ను జిల్లా కలెక్టర్ గారు పరిశీలన చేశారు. మొక్కల సంరక్షణ, మొక్కల మధ్య ఖాళీల పై సిబ్బందికి తగు సూచనలు చేశారు.