ముగించు

అటవీ శాఖల అధ్వర్యంలో పోడు భూముల క్రమబద్దీకరణపై గ్రామసభ కార్యక్రమం

జిల్లా కలెక్టర్ గారు అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామ రైతు వేధిక నందు రెవెన్యూ, అటవీ శాఖల అధ్వర్యంలో పోడు భూముల క్రమబద్దీకరణపై ఏర్పాటు చేయబడిన గ్రామసభ కార్యక్రమం నందు పాల్గొని రికార్డు లను పరిశీలించారు.