ముగించు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 2k రన్ కార్యక్రమం

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి ముర్రేడు బ్రిడ్జి వరకు నిర్వహించిన 2k రన్ కార్యక్రమంలో కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ కోరం కనకయ్య గారు మరియు కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ సీతా లక్ష్మి గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు మరియు ఇతర అధికార, ప్రజానీకంతో కలిసి జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు