ముగించు

వరద తీవ్రత- నష్ట పరిశీలన సమీక్ష సమావేశం

దెబ్బతిన్న పంటలు,ఇళ్లు,రహదారులు మంచినీటి సరఫరా వ్యవస్థ తదితర అంశాల యందు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి నేతృత్వంలోని పార్తిబన్ K.మనోహరన్ గారు,కేంద్ర జల సంఘం డైరెక్టర్ రమేష్ కుమార్ గారు,జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ SE శివకుమార్ కుశ్వాహల తదితరులు జిల్లా కలెక్టర్ గారితో కలిసి వరద తీవ్రతను తెలిపే ఫోటో గ్యాలరీ ని సందర్శించి, సమీక్ష సమావేశం నిర్వహించి బూర్గంపాడు మండలం నందు క్షేత్ర సందర్శన చేసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డైరక్టర్ గారు, ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు మరియు PO ITDA గారు పాల్గొన్నారు.