మురుగునీటిని గోదావరిలోనికి పంపింగ్ మరియు పారిశుధ్య కార్యక్రమాలు
భద్రాచలం ఆలయ పరిసరాల లోని విస్తా కాంప్లెక్స్ నందు నిలిచి ఉన్న మురుగునీటిని గోదావరిలోనికి పంపింగ్ చేయు విధానాన్ని జిల్లా కలెక్టర్ గారు పరిశీలించి, వేగంగా పూర్తి చేసి అనంతరం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించ వలసినదిగా ఇరిగేషన్ మరియు పంచాయతీ శాఖల అధికారులను ఆదేశించారు