ముగించు

భారత 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమం

స్వతంత్ర భారత 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీ నందు గౌరవ కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారితో కలిసి జిల్లా కలెక్టర్ గారు జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం నందు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.