భద్రాచలం గిరిజన అభివృద్ధి సంస్థ – నూతనంగా నిర్మించబడిన గిరిజన భవన్ ప్రారంభోత్స్వం.
జిల్లా కలెక్టర్ గారు, భద్రాచలం గిరిజన అభివృద్ధి సంస్థనందు, గౌరవ తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు మరియు గౌరవ తెలంగాణ గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి చే నూతనంగా నిర్మించబడిన గిరిజన భవన్ ను కలిసి ప్రారంభించి, గిరిజన భవన్ నందు ప్రాజెక్టు అధికారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలకమండలి సమీక్ష సమావేశంలో గౌరవ మంత్రులు, గౌరవ ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు , ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు మరియు సంబంధిత శాఖ అధికారులతో కలిసి హాజరయ్యారు.