గోదావరి వరద క్రమేపి పెరుగుతున్న నేపథ్యంలో పరివాహక మండలాల్లోని ముంపు గ్రామాల యందు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, NDRF బృందాలు,ట్రాక్టర్లు, వైద్య సామాగ్రి మరియు పునరావవాస కేంద్రాల సంసిద్ధత తదితర అంశాలపై భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నందుసమీక్ష సమావేశం
గోదావరి వరద క్రమేపి పెరుగుతున్న నేపథ్యంలో పరివాహక మండలాల్లోని ముంపు గ్రామాల యందు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, NDRF బృందాలు,ట్రాక్టర్లు, వైద్య సామాగ్రి మరియు పునరావవాస కేంద్రాల సంసిద్ధత తదితర అంశాలపై రెవెన్యూ, పోలీస్,వైద్య, విద్యుత్, పంచాయతీరాజ్ మరియు
నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారితో కలిసి కరకట్ట పై నుంచి గోదావరి వరద ఉధృతిని వీక్షించారు.