వరదల కారణంగా *దెబ్బతిన్న ఇళ్లు, *వరద సహాయార్థం చేపట్టిన గణన, *పారిశుధ్యం, *నీటి సరఫరా, *విద్యుత్ సరఫరా తదితర అంశాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ గారు దుమ్ముగూడెం మండలంలోని సున్నం బట్టి, బైరగులపాడు గ్రామాలను సందర్శించారు.