విభాగ కార్యకలాపాలు:
1. రైతులకు కనీస మద్దతు ధరను అందించడానికి.
2. పత్తిని సి సి ఐ ( C C I )ద్వారా కొనుగోలు చేయడం మరియు మార్కెటింగ్ విభాగం పర్యవేక్షణ మరియు పత్తి రైతులకు సౌకర్యాలు కల్పించడం.
3. రైతులు ఉత్పత్తి చేసే వస్తువులను వ్యాపారులు కనీస మద్దతు ధర కు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టుట.
4. వరి, మొక్కజొన్న మరియు కందుల కొనుగోలు కోసం సేకరణ సంస్థలకు పరికరాలను అందించుట.
5. రైతుల ఉత్పత్తులను నిల్వ చేయడానికి ఓపెన్ ప్లాట్ఫార్మ్లు, కవర్డ్ ప్లాట్ఫార్మ్లు మరియు గోడౌన్ల ను ఏర్పాటు చేయడం.
6. సాగుదారులు నేరుగా వినియోగదారులకు కూరగాయల కొనుగోలు మరియు అమ్మకం కోసం రైతు బజార్ల ను ఏర్పాటు చేయడం.
పథకాల సమాచారం:
‘రైతు బంధు’ పథకం కింద రైతులకు తమ ఉత్పత్తులను తాకట్టు పెట్టి రుణాలు మంజూరు చేస్తారు.
ముఖ్య సంప్రదింపు సమాచారం:
క్రమ సం | అధికారి పేరు | హోదా | పనిచేయు స్థలం | మొబైలు నం. |
1 | శ్రీ. జే. నరేందర్ | జిల్లా మార్కెటింగ్ అధికారి | కొత్తగూడెం | 7330733374 |
2 | శ్రీ.ఎస్.నిరంజన్ | కార్యదర్శి | వ్యవసాయ మార్కెట్ కమిటీ, కొత్తగూడెం | 7330733401 |
3 | శ్రీమతి.పి.నిర్మల | కార్యదర్శి | వ్యవసాయ మార్కెట్ కమిటీ, బుర్గాంపాడ్ | 7330733389 |
4 | శ్రీ.జి.సత్యనారాయణ | కార్యదర్శి | వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఇల్లందు | 9247894847 |
5 | శ్రీ .ఎన్.శ్రీనివాస రావు | కార్యదర్శి | వ్యవసాయ మార్కెట్ కమిటీ, దమ్మపేట | 7330733390 |
6 | శ్రీ .డి.సురేశ్ కుమార్ | కార్యదర్శి | వ్యవసాయ మార్కెట్ కమిటీ, భద్రాచలం | 7330733398 |
7 | శ్రీ .ఎన్.శ్రీనివాస రావు | కార్యదర్శి | వ్యవసాయ మార్కెట్ కమిటీ, నుగుర్ చర్ల | 7330733409 |
జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్,
భద్రాద్రి కొ త్తగూడెం.