నేటి తెల్లవారుజామున భద్రాచల శ్రీ సీతారామ స్వామివారి ఆలయం నందు ఉత్తర ద్వారదర్శన వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.