ముగించు

గౌరవ భారత రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము గారు భద్రాచలం పర్యాటణ

గౌరవ భారత రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు పర్యటించి, శ్రీ సీతారాముల స్వామి వారిని దర్శించి, ప్రసాద్ స్కీమ్ ద్వారా స్వామి వారి దేవాలయాల అభివృద్ధి శిలాఫలక ఆవిష్కరణ, గిరిజన సమ్మేళనం , వర్చువల్ విధానం ద్వారా ఆసిఫాబాద్ & మహబూబాబాద్ జిల్లాల యందు ఏకలవ్య మోడల్ స్కూళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ తెలంగాణ గవర్నర్ శ్రీ తమిళి సై సౌందర్ రాజన్ గారు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు ,రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, గిరిజన & స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యవతి రాథోడ్ గారు మరియు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.