తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా భారీ ర్యాలీ
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నేడు కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి ప్రకాశం స్టేడియం వరకు వేలాదిమంది ప్రజలు విద్యార్థులతో నిర్వహించిన భారీ ర్యాలీ కార్యక్రమంలో కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారితో కలిసి జిల్లా కలెక్టర్ గారు మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు పాల్గొన్నారు.