ముగించు

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలలో భాగంగా – 250మీటర్ల జాతీయ పతాకాన్ని చేతపట్టి నిర్వహించిన భారీ ర్యాలీ

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలలో భాగంగా గౌరవ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి ప్రకాశం స్టేడియం వరకు 250మీటర్ల జాతీయ పతాకాన్ని చేతపట్టి నిర్వహించిన భారీ ర్యాలీ నందు పట్టణ ప్రజలు, వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు, అధికారులు మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.