స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు-750 మొక్కలతోపాల్వంచ మండలం నారాయణరావుపేట గ్రామంలో ఏర్పాటు చేయుచున్న ఫ్రీడమ్ పార్క్
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలలో, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 750 మొక్కలతో పాల్వంచ మండలం నారాయణరావుపేట గ్రామంలో ఏర్పాటు చేయుచున్న ఫ్రీడమ్ పార్క్ యొక్క పనులను జిల్లా కలెక్టర్ గారు మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు కలిసి వనమహోత్సవం లో భాగంగా ప్రారంభించారు.