ముగించు

గోదావరి వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు నిత్యవసర సరుకులతో కూడిన ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమము

గోదావరి వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు నిత్యవసర సరుకులతో కూడిన ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక భద్రాచలంలోని నన్నపనేని మోహన్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరం నందు భద్రాద్రి మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వం చే ప్రత్యేకంగా నియమించబడిన సీనియర్ అధికారులు డైరెక్టర్ CCLA శ్రీ రజత్ కుమార్ సైని IAS గారు మరియు పంచాయతీ రాజ్ కమిషనర్ శ్రీ హనుమంత రావు IAS గారి తో కలిసి పంపిణీ చేయడం జరిగినది