మన ఊరు/బస్తీ-మనబడి కార్యక్రమంపై గౌరవ చైర్ పర్సన్ శ్రీ కోరం కనకయ్య గారి అధ్యక్షతన అవగాహన సదస్సు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయుచున్న మన ఊరు/బస్తీ-మనబడి కార్యక్రమంపై గౌరవ చైర్ పర్సన్ శ్రీ కోరం కనకయ్య గారి అధ్యక్షతన జిల్లా పరిషత్ నియోజకవర్గ సభ్యులు మరియు మండల పరిషత్ అధ్యక్షులకు జరిగిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.