ముగించు

వరదల పై సమీక్ష సమావేశం.

గోదావరి వరదల సమయంలో ముందస్తుగా తీసుకొనవలసిన జాగ్రత్తలు మరియు చర్యలు పై గౌరవ రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరు అవడం జరిగినది.

గౌరవ మంత్రి వర్యులు గోదావరి వంతెన మరియు లోతట్టు ప్రాంతాలను ను సందర్శించిడం జరిగినది.