ముగించు

రామవరం నందు నూతనంగా ఏర్పాటు చేయబడిన EMRS పాఠశాలను సందర్శించారు

కొత్తగూడెo లోని రామవరం నందు నూతనంగా ఏర్పాటు చేయబడిన EMRS పాఠశాలను గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ రేగా కాంతారావు గారు , MLC తాతా మధు గారు,కొత్తగూడెం MLA శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు & రాష్ట్ర గురుకుల కార్యదర్శి శ్రీ రోనాల్డ్ రోస్ IAS గారితో కలిసి జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు.