ముగించు

‘మన ఊరు- మనబడి కార్యక్రమం లో భాగంగా ఆధునికరించ బడిన MPPS అచ్యుతా పురం పాఠశాల ప్రారంభించారు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మనబడి కార్యక్రమం లో భాగంగా ఆధునికరించ బడిన MPPS అచ్యుతా పురం పాఠ శాల ను గౌరవ తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖా మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.