ముగించు

ఆకస్మిక తనిఖీ

జిల్లా కలెక్టర్ గారు పాల్వంచ మునిసిపాలిటి నందు పర్యటించి కరకవాగు నందు ఏర్పాటు చేయబడిన బృహత్ పల్లె ప్రకృతి వనము, స్థానిక జర్నలిస్ట్ కాలనీ నందు ఏర్పాటు చేయబడిన ట్రీ పార్క్ మరియు డీ ఆర్ సి సెంటరు తనిఖీ చేసి,అదే విధంగా కంపోస్ట్ ఎరువు తయారీ విధానముని పరిశీలించినారు.